Railway : రైల్వే ప్రయాణికులకు శుభవార్త

Good news for railway passengers Trinethram News : Andhra Pradesh : Jul 13, 2024, రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. AP, TGలో నడిచే 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు…

నేడు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

సాయంత్రం 4.30కు ఇబ్రహీంబాగ్‌లో తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనం ప్రారంభోత్సవం. 5 గంటలకు పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమిపూజ.. ఫలక్‌నుమా సమీపంలోని ఫరూక్​ నగర్​ బస్ డిపో వద్ద పునాదిరాయి వేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రోరైలు సౌకర్యం కలగనుంది

ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు.

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

పాతబస్తీ మెట్రో రైల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల…

You cannot copy content of this page