Free Bus : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు

Exercise on free bus travel for women in AP Trinethram News : Andhra Pradesh : తెలంగాణ, కర్నాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా పల్లెవెలుగు,అల్ట్రా,ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు.. విశాఖ, విజయవాడలో…

రిటైర్డ్ ఆఫీసర్ల తొలగింపుపై సర్కారు కసరత్తు

Trinethram News : February 29, 2024 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులను తొలగించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అన్ని శాఖల్లో మొత్తం 1,050 మంది ఉండగా.. వీరిలో నిజాయితీ పరులు, అవినీతి ఆరోపణలు…

పలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతోన్న సీఎం జగన్ కసరత్తు

Trinethram News : అమరావతి సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు.. సీఎం అపాయింట్ మేరకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు నేతలు.. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. సీఎం వైఎస్…

ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.

Trinethram News : అమరావతి: వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించి 6 జాబితాలను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే విడుదల చేసింది. ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.ఈ జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో…

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు.. జాబితాలో 15 మంది పేర్లు ఉండే అవకాశం ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండే చాన్స్‌.. ఇప్పటికే 58 అసెంబ్లీ, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన అధిష్ఠానం వైసీపీ 5వ…

భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు

భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని…

You cannot copy content of this page