గుంటూరుకు 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి

Trinethram News : Guntur : గుంటూరుకు కేంద్ర ప్రభుత్వం 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసింది. బుధవారం ఈఎస్ఐసీ 194వ సమావేశంలో ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో ఈఎస్ఐ…

You cannot copy content of this page