ANU ఇంజినీరింగ్ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

ANU Engineering Admission Application Deadline Extension Trinethram News : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు…

ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

Trinethram News : విశాఖ: అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19) ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నేహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ! పూర్తి వివరాలు తెలియాల్సి…

AP EAPCETకు 3.05 లక్షల దరఖాస్తులు

Trinethram News : AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి…

అమెరికాలో తెనాలి విద్యార్థి దారుణ హ‌త్య‌!

మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా (తెనాలి) బుర్రిపాలెం బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత

గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన అన్నంలో స్వీట్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా….

నేడు టిటిడి పాలక మండలి సమావేశము

కాంట్రాక్టు ఉద్యోగుల కు టైంస్కేలు వర్తించేంకు తీర్మానము చేయనున్న టిటిడి. లైసెన్సులు పునరుద్దరణ, షాపులు మార్పుపై తీర్మాణము చేసే అవకాశం. మరిన్ని ఇంజనీరింగ్ పనులకు అమోదము..

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

Trinethram News : కృష్ణా.. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్‌.. జ్యోతి ప్రజ్వలన…

బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు.

Trinethram News : ఈరోజు ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మరియు ఆ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ సభ్యులు నగరపాలక…

రెండు ద్విచక్ర వాహనాలు డీ కొని నలుగురికి గాయాలు

విశ్వం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న శివ, ముజిందర్ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సెమిస్టర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా మదనపల్లె మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ స్కూల్ సమీపంలో లారీని ఓవర్టేక్ చేస్తూ మరో ద్విచక్ర వాహనాన్ని డీ కొన్నారు..పుంగనూరు మండలం చండ్ర…

ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని… మృతి

Trinethram News : నంద్యాల పాణ్యం మండలం శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీ కి సంబంధించిన హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది. రాత్రి 9…

Other Story

You cannot copy content of this page