రామగిరి లావణ్య ఆధ్వర్వం లో సావిత్రి బాయి పులే జయంతి ముస్త్యాల గ్రామం లో ఘనంగా నిర్వహించడం జరిగింది

రామగిరి లావణ్య ఆధ్వర్వం లో సావిత్రి బాయి పులే జయంతి ముస్త్యాల గ్రామం లో ఘనంగా నిర్వహించడం జరిగింది రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భారత దేశం లో మొట్టమొదటి మహిళఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే తేదీ 3…

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కూటమి సర్కార్…

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు Trinethram News : హైదరాబాద్ తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరార య్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి… ఈ మేరకు పరీక్షల…

Collector Koya Harsha : ప్రాథమిక విద్య పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ప్రాథమిక విద్య పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *విద్యార్థులలో పఠనం ,గణితం సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు *ప్రతి రోజూ పాఠశాలలో 7,8వ పీరియడ్స్ లో రిమీడియట్ బోధన *ప్రాథమిక విద్య బలోపేతం పై సంబంధిత…

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్., త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఇటుక బట్టిల్లో పని…

ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష – మండల జేఏసి నాయకులు ఎస్. అశోక్ లాల్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం) జిల్లా ఇంచార్జ్ : ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష. రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న విద్యాలయాల్లో, తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేయడం చిరస్మరణీయం కానీ, స్వతంత్రం వచ్చి…

టిఎస్ యుటిఎఫ్ మహాసభల వాల్ పోస్టర్ విడుదల

టిఎస్ యుటిఎఫ్ మహాసభల వాల్ పోస్టర్ విడుదల వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సుమహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డిఈనెల 14న పరిగి పట్టణంలో టిఎస్ యుటిఎఫ్ వికారాబాద్…

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు! Trinethram News : అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే మార్చి 1…

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ సంక్షేమ శాఖ మంత్రులు నియమించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ సంక్షేమ శాఖ మంత్రులు నియమించాలి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల వసతిగృహాలలోని సమస్యలను పరిష్కరించేంతవరకు బిఆర్ఎస్వి గురుకుల బడిబాట పోరుబాట ఆగదు చుక్క శ్రీనివాస్ గురుకుల బడిబాట పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపెల్లి…

గిరిజన విద్యార్థుల భవిత్వ్యాం మాటేమిటి

రాష్ట్రంలో అగమ్యగోసరంగా గురుకుల విద్యాలయాల పరిస్థితి,గిరిజన విద్యార్థుల భవిత్వ్యాం మాటేమిటి. ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అరకులోయ) పట్టణం అల్లూరి సీతారామరాజు జిల్లా:రాష్ట్రంలో.గురువులు లేని గురుకుల విద్యాలయాలు. గిరిజన విద్యార్థులకు విద్యకు.చాలా చిన్న చూపు అన్యాయం. టిడిపి .జె ఎస్ పి. బిజెపి…

Other Story

You cannot copy content of this page