రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం

రాజమహేంద్రవరం, తేదీ:10.02.2024 తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 16.07.2019 తేదీన విడుదల చేసిన “నోటిఫికేషన్ సం.01/2019″ కు సంబంధించి 25.04.2020 తేదీన నిర్వహించవలసిన వ్రాత పరీక్ష కోవిడ్-19 కారణంగా…

ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది

రాజమహేంద్రవరం, తేదీ: 10.2.2024 పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికిపరిష్కారిస్తాం పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల…

జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

Trinethram News : AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు.…

గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచారం

Trinethram News తూర్పు గోదావరి మామిడితోటలో పులి గాండ్రింపులు, పరుగులు తీసిన రైతులు.. అడవిపందిని చంపిన పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు.

దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయరహదారిపై ప్రమాదం

యర్నగూడెం హైవే వద్ద విశాఖ వైపు నుండి విజయవాడ వెళ్తున్న కొత్త చాసెస్ లారీ అకస్మాత్తుగా టైరు పంచర్ కావటంతో దిశ మార్చుకొని వెనుతిరిగి హైవే వాల్ ను ఢీకొని ఆగడంతో వెనుక ఏవిధమైన వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది డ్రైవర్…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి వనిత

Trinethram News తూర్పు గోదావరి జిల్లా..గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు గణతంత్ర వేడుకల్లో హోంమంత్రి తానేటీ వనిత పాల్గొన్నారు ఈ సందర్భముగా వనిత…

Other Story

You cannot copy content of this page