AITUC : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి

నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

Midday Meal Scheme : ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’

ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’ Trinethram News : Andhra Pradesh : ఏపీలో కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం మరో కీలక…

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు) జిల్లాఇంచార్జ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, ముఖ్య అతిథిగా జిల్లా…

అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం

అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం ! అల్లూరి జిల్లా అరకులోయ/జనవరి 5:త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్! ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ఇంటర్ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ , పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటుచేసి ఈ…

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన, ఎమ్మెల్యే నల్లమిల్లి

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన, ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం రంగంపేట:త్రినేత్రం4-01-2025 రంగoపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని” ప్రారంభించి, విద్యార్థులతో కలసి భోజనం చేసిన అనపర్తి శాసనసభ్యులు…

Dokka Seethamma Meal Scheme : ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం

తేదీ: 04/01/2025.ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం.జీలుగుమిల్లి: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలో ఉన్న జూనియర్ కళాశాల నందు డొక్కాసీతమ్మ పేరుతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు, ఆయన…

Other Story

You cannot copy content of this page