Chandrababu Family : ఈ నెల 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం…

Other Story

You cannot copy content of this page