ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Trinethram News : పెద్దపల్లి జిల్లా మార్చి 07పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా…

ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అభివృద్ధి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా: మార్చి06ఆర్థిక స్వాతంత్య్రం సాధిం చినప్పుడే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించు కొని టిఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో…

లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్‌ సంగతులు

Trinethram News : Leap year 2024 భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి  365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు…

ప్రేమికుల దినోత్సవం ముందు రోజున యువతి దారుణ హత్య

Trinethram News : గుంటూరు జిల్లా ఫిబ్రవరి 13: ప్రేమికుల దినోత్స‌వం వేళ మృత్యతాండ‌వం చేసింది గుంటూరు జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు యావ‌త్ ఏపీ తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారింది ప్రైవేటు వ‌ర్సిటీలో చ‌దువుతున్న స్టూడెంట్స్ ఇద్ద‌రూ ఒకే అమ్మాయిని…

జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN – Day 57

ధుల్హన్ పథకం ద్వారా ముస్లిం ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి 1 లక్ష ఇస్తాం అని మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్!! 57 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం ఈరోజు తొట్టంబేడు మండలం, రామచంద్రాపురం పంచాయతీ లో ఇంటింటికీ ప్రచార…

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు

Trinethram News : ఆదివారం #ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, తాజా ప్రపంచ క్యాన్సర్ భారం గణాంకాలు (2022) ఇక్కడ ఉన్నాయిఅంచనా వేసిన 9.7M మరణాలు9 మంది పురుషులలో 1 & స్త్రీలలో 12 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారుప్రతి…

ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం

Trinethram News : రిపబ్లిక్ డే వేడుకల్లో డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో…

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకుని…

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం 10:30 ని.లకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళగిరిలోని ఎయిమ్స్ లో పర్యటించనున్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో…

Other Story

You cannot copy content of this page