Maha Kumbh : కుంభమేళాకు నేడు, రేపు జనప్రవాహం

పర్యవేక్షణలో సీఎం యోగి Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.…

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Crowd of devotees is common in Tirumala Trinethram News : తిరుమల తిరుపతి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా ఉంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. SSD…

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Trinethram News : మార్చి 8: మహాశివరాత్రి (Maha Shivratri) సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో (Komuravelli Mallanna Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన…

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

Trinethram News : రాజన్న జిల్లా : ఫిబ్రవరి 12రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు. స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు…

వింతనాగుపాము..జనాల మధ్యలో అదృశ్యం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వెంకట్ అనే రైతు తన పొలంలో పని చేస్తున్న సమయంలో ఓ వింత నాగుపాము తనని వెంబడించింది.కనుక ఆ రైతు పాము బారి నుండి తప్పించుకొనుటకు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న సమయంలో…

కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్… నిందితుడి అరెస్ట్

కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్… నిందితుడి అరెస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ తయారు చేసిన రాజస్థాన్ వాసి నకిలీ వెబ్ సైట్‌తో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు…

జనసంద్రాన్ని తలపించిన అనంతపురం జిల్లా ఉరవకొండ

మనం ఇచ్చిన పథకాలలో ఎక్కడా కులం చూడలేదు మతం చూడలేదు….అర్హత వుంటే ఇస్తున్నాం – సీఎం జగన్జనసంద్రాన్ని తలపించిన అనంతపురం జిల్లా ఉరవకొండ.. *నాలుగో విడత వైయస్ఆర్‌ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం వైయస్ జగనన్న …

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు? ‘మహాలక్ష్మి’పథకంతో 100శాతం దాటుతున్న ఆక్యుపెన్సీ పాత బస్సులు కావడంతో ఓవర్‌ లోడ్‌తో అదుపు తప్పుతాయన్న ఆందోళన కొత్త బస్సులు సమకూర్చుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం నిధుల లేమితో ఆర్టీసీకి ఇబ్బందులు.. సర్కారు సాయం, పూచీకత్తు రుణాలపైనా…

మేడారం జాతరలో భక్తుల రద్దీ

మేడారం జాతరలో భక్తుల రద్దీ ములుగు జిల్లా: జనవరి 21వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతర జరుగ నుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావ‌డంతో రాష్ట్రం నుంచే కాకుండా పలు…

Other Story

<p>You cannot copy content of this page</p>