కాంగ్రెస్‌ పార్టీలోకి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి

Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆసిఫా బాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారాం నాయక్ పార్టీ సభ్యత్వానికి, పదవికి ఈరోజు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో…

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ :మే 10కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైద రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్‌ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్…

ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

Trinethram News : Apr 10, 2024, ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్…

ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Trinethram News : న్యూ ఢిల్లీ ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యాని ఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్…

నేను గర్వించదగ్గ హిందువుని అంటూ కాంగ్రెస్ నేతపై కంగనా కీలక వ్యాఖ్యలు

Trinethram News : Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానానికి (2024 లోక్‌సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు

Trinethram News : Parliament Election2024 కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఐయుఎంఎల్ రాష్ట్ర చీఫ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ ఉన్నారు. వయనాడ్ ఎన్నికలు…

ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ అంశంపై మాట్లాడి బీఆర్…

బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీ లాంటివి – ఎంపీ లక్ష్మణ్

Trinethram News : MP Laxman : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీలా పోరాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman) అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి…

Other Story

You cannot copy content of this page