CM Revanth Reddy : ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

Trinethram News : Telangana : సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరే వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారికే నష్టమని స్పష్టం చేశారు. ఎవరికి పదవులు…

CM Revanth : జపాన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్‌

సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం Trinethram News : ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి…

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Trinethram News : హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో…

CM Revanth : రేపే భూ భారతి పోర్టల్ ప్రారంభం

Trinethram News : జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ…

CM Revanth : ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Trinethram News : ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలని తెలిపిన సీఎం రేవంత్. రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారుల‌కు సూచనలు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు…

CM Revanth : హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని రేవంత్ నిర్ణయం Trinethram News : హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు(36.8 కి.మీ), రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్(11.6 కి.మీ), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట(7.5 కి.మీ), మియాపూర్‌-ప‌టాన్‌చెరు(13.4 కి.మీ), ఎల్‌బీ…

CM Revanth Reddy : గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు

హైదరాబాద్:ఏప్రిల్ 09 : కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని…

CM Revanth Reddy : ఇచ్చిన సన్న బియ్యం హామీ నీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కూన చిన్నారావు కొవ్వాసి దుర్గారావు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. సీఎం…

CM Revanth Reddy : హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని ఆదేశం భ‌విష్య‌త్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, నిర్మాణాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందు కోసం…

CM రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. 28.03.2025 శుక్రవారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్. ముఖ్యమంత్రి కార్యాలయంలో, CM రేవంత్ రెడ్డి ని రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మర్యాదపూర్వకంగా…

Other Story

You cannot copy content of this page