CM Chandrababu : టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల…

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు

Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు,…

CM Chandrababu : ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం

Trinethram News : అమరావతి : ఏపీలో నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని…

P4 System : ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు

Trinethram News : పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాంనియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు2004, 2019లో నన్నెవరూ ఓడించలేదుఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబుకొన్ని…

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.…

CM Chandrababu : టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Trinethram News : Andhra Pradesh : మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఇవాళ్టి నుంచే పనిచేయండి.. మీరందరూ మళ్లీ గెలివాలని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం..మీ పనితీరుపై నేను ఎప్పటికప్పుడు…

CM Chandrababu : 4 గ్రామాల్లో పీ4 పైలెట్ ప్రాజెక్టు ఉగాదికి శ్రీకారం : ఏపీ సీఎం చంద్రబాబు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అంశాలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.…

CM Chandrababu : ప్రజాస్వామ్య దేశంలో ఓటే ఆయుధం : సీఎం చంద్రబాబు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం, మంత్రి నారా లోకేష్ Trinethram News : ఉండవల్లి, ఫిబ్రవరి 27 :- ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య…

Chilli Prices : మిర్చిధరలపై కేంద్రమంత్రి సమావేశం

Trinethram News : Andhra Pradesh : మిర్చి పంటకు కనీస మద్దతు ధరపై వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సంగ్ నేతృత్వంలో నేడు భేటీ జరగనుంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా పంట మద్దతు ధరపై సంబంధిత వర్గాలతో చర్చించనున్నట్లు సమాచారం.…

CM Chandrababu : దావోస్‌లో రెండో రోజు దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు బిజీ బిజీ

దావోస్‌లో రెండో రోజు దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు బిజీ బిజీ Trinethram News : Davos : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ కి వెళ్లిన సీఎం చంద్రబాబు.. రెండో రోజూ వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు.…

Other Story

You cannot copy content of this page