ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై స్పందించిన ఈసీ మీనా

Trinethram News : గొడవకు కారణమైనవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.. _ సీఈవో ముఖేష్ కుమార్ మీనా

టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన

జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్…

పోలీసులు _నక్సల్స్ మద్య ఎదురు కాల్పులు

బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ధృవీకరించిన సుక్మా…

రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్‌లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ

Trinethram News : పంజాబ్ – హరియాణా సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద పోలీసుల రబ్బర్ బుల్లెట్లు తగిలి ఓ రైతు మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. రైతుల ఆందోళలో పాల్గొన్న శుబ్ కరమ్ సింగ్ రేఖికి తలలో రబ్బర్ బుల్లెట్ తగిలిందని,…

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం. 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌

అన్నతో చెల్లులు ఢీ..‌‌ వదినామరుదుల మధ్య పోరు తప్పదా..?

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు యమ రంజుగా సాగుతున్నాయి.అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే అన్న చందంగా బంధుప్రీతిని పక్కన పెట్టి.. రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎన్నికల ఫైట్‌లో సై అంటే సై అంటున్నారు. ఎత్తులకు పైఎత్తులు…

Other Story

You cannot copy content of this page