CITU : కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

_వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ జీ.ఓ.లు విడుదల చేయాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జి -1 లోని సింగరేణి కాంట్రాక్టు…

CITU : కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి

కనీస వేతన జీవోల సాధనకై 2025 మార్చి 6 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికుల కనీస…

CITU : అరకువేలి మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు డిమాండ్

అల్లూరిజిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 4: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎమ్.ఈ. ఓ ఆఫీస్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు శానిటేషన్ కార్మికుల ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతు,…

CITU : పోరాటాఫలితం నష్ట పరిహారానికి ముందుకొచ్చిన యాజమాన్యం

అల్లూరి జిల్లా అరకు లోయ,,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 20: ఎట్టకేలకు సిఐటీయూ, గిరిజన సంఘాల ప్రథాన పాత్ర తో మృతుని బంధువులు నష్టపరిహారం దక్కింది .. వివరాల్లోకి వెళితే..ఈనెల 16వ తేదీన అరకువేలి, ఏపీ టూరిజం కార్పొరేషన్, మయూరి రిసార్ట్, లో…

JAC : జీ.ఓ. ప్రకారం వేతనాలు ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ, ఐ.ఎఫ్.టి.యూ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఈ.నరేష్ లు మాట్లాడుతూ…

CITU : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. గ్రాట్యుటీ అమలుచెయ్యాలి

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు రాజమండ్రి సెక్టర్ కార్యదర్శి వై.సునీత ఆధ్వర్యం లో ఐ సి డి ఎస్ ముందు ధర్నా ను ప్రారంభించారు.ఈ ధర్నా ను ఉద్దేశించి సీఐటీయూ…

CITU : వేతనాలు పెంచి గ్రాడ్యుటి అమలు చేయాలి

తేదీ : 17/02/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం అంగన్వాడి లకు కనీస వేతనాలు అమలు మరియు సమ్మె డిమాండ్లను అమలు చేయాలని సిఐటియు కార్యదర్శి వై. సాయికిరణ్…

CITU : OB కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వేతనాలు పెంచాలని రెండురోజులుగా జరుగుతున్న పి.సి.పటేల్ కంపెనీ ఓ.సి.పి.5 కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపడం జరిగింది. ఈరోజు ఓ.సి.పి.5 లో సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి కలిసి…

MLC Election : సమాజ పరివర్తన లో అంచెలంచెలుగా ఎదిగిన మన కోరెడ్ల విజయగౌరీ ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించండి. సిఐటియు, ఉమామహేశ్వరరావు

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14 : ఈనెల 27 తేదీన జరగబోయే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కురెడ్ల విజయ గౌరీ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత…

CITU : కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్ లను వెంటనే రద్దుచేయాలని గిరిజన మ్యూజియం కార్మికులు పక్షాన సిఐటియు డిమాండ్

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్ లను వెంటనే రద్దుచేయాలని గిరిజన మ్యూజియం కార్మికులు పక్షాన సిఐటియు డిమాండ్. అల్లూరి జిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ జనవరి 6 : కార్మికులు పోరాడిసాదించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ…

Other Story

You cannot copy content of this page