Ex-servicemen : 10 Percent Reservation For : మాజీ అగ్నివీర్‎లకు 10శాతం రిజర్వేషన్: ప్రకటించిన కేంద్ర సర్కార్

10 percent reservation for ex-servicemen: Central Govt Trinethram News : న్యూఢిల్లీ : జులై 12అగ్ని వీర్ సైన్యంలో పని చేసిన మాజీ అగ్నివీర్ సైనికులకు కేంద్ర పారమిలి టరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు CISF, BSF ప్రకటించాయి.…

Central Approval : ఏపీలో ఈ హైవేల విస్తరణకు కేంద్రం ఆమోదం?

Central approval for the expansion of these highways in AP? ఏపీలో ఈ హైవేల విస్తరణకు కేంద్రం ఆమోదం? Trinethram News Andhra Pradesh : కొండమోడు-పేరేచర్ల-రూ.1032 కోట్లు సంగమేశ్వరం-ఆత్మకూరు- రూ.776 కోట్లు IP గోరంట్ల-హిందూపురం – రూ.808…

Central Cabinet Committees : కేంద్ర క్యాబినెట్ కమిటీలు.. తెలుగువారికి చోటు

Central Cabinet Committees.. A place for Telugus Trinethram News : కేంద్ర క్యాబినెట్లో వేర్వేరు కమిటీలను కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసింది. క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్, కమిటీ ఆన్ పార్లమెంటరీ ఎఫైర్స్, కమిటీ ఆన్…

Central Election Commission : పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ

Clarification of the Central Election Commission in the case of postal ballots డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్…

విశాఖ ఎంపీ గాజువాక శాసనసభ స్థానానికి నేడు కేఏ పాల్ నామినేషన్

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో…

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

Trinethram News : Election Commission : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(EC) షాకిచ్చింది. ప్రచార ప్రకటనల పోస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అనుజ్ చందక్ ఓ…

ఓటరు చైతన్యంపై పాట పాడిన ఎన్నికల అధికారి !

Trinethram News : మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారత్ లో 18 ఏళ్లు నిండి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు…

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీలకుల నియామకం !

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.…

Other Story

You cannot copy content of this page