మైనింగ్ యూనివర్సిటీ కోసం కృషి

Working for Mining University పట్టభద్రుల కు అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి.. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతా.. ఆశీర్వదించండి అండగా ఉంటా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా వి. నరేందర్ రెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో…

DSC Results : నేడు తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు

Telangana 2024 DSC Results Today Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 30తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరికొన్ని గంటల్లో వెలువడనున్నా యి,నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం…

Rajasekhar MLC Candidate : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్

Rajasekhar as TDP MLC candidate Trinethram News : ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు,ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీమంత్రి…

Trump : ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర

Iran’s conspiracy to assassinate Trump Trinethram News : అమెరికా : Sep 25, 2024, అమెరికాలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థులుగా బరిలో…

Kamala Harris : అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హరిస్ పార్టీ కార్యాలయం పై కాల్పులు

US presidential candidate Kamala Harris party office shot Trinethram News : అమెరికా : సెప్టెంబర్ 25అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయం పై కాల్పులు…

APTET : ఏపీ టెట్.. దరఖాస్తు చేసుకోవడానికి రేపు చివరి రోజు

Trinethram News : 2nd Aug : 2024 అమరావతి ఏపీలో టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ట్యూషన్ ఫీజుతో పాటు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పెంచే ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ ఇప్పటికే…

Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ

Trinethram News : విశాఖపట్నం : 2nd Aug 2024 విశాఖపట్నం లోకల్ డివిజన్ వైసీపీ ఎమ్మెల్సీ పర్వం పూర్తయింది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బుట్సా సత్యనారాయణను బరిలోకి దించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. విశాఖ జిల్లా…

Group-2 : గ్రూప్‌ – 2 ఎగ్జామ్ వాయిదా

Postponement of Group-2 Exam Trinethram News : Telangana : ఆగస్ట్‌ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్ష.. డిసెంబర్‌కు వాయిదా వేసిన ప్రభుత్వం గ్రూప్‌ – 2లో 783 పోస్టులు,దరఖాస్తు చేసుకున్న 5.51 లక్షల అభ్యర్థులు. నిన్న అభ్యర్థులతో…

Postal Jobs : పోస్టల్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడు చివరి తేదీ

Today is the last date for postal jobs applications ఇండియా పోస్టల్ డిపార్ట్‌ మెంట్‌లో జీడీఎస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్‌తో 35వేల ఖాళీలు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు…

Group 2 : అయోమయంలో గ్రూప్ 2 అభ్యర్థులు

Confused Group 2 candidates షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు.. Trinethram News : హైదరాబాద్ : జులై 10తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గళమెత్తుతు న్నారు. మొన్న డీఎస్సీ వాయిదా వేయాలని నిరసనకు దిగారు. కానీ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు…

Other Story

You cannot copy content of this page