వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : అమరావతి: వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం.. హాజరుకానున్న కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు.. రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్: ప్రీ ప్లానా❓️ కో ఇన్సిడెన్సా?

Trinethram News : హైదరాబాద్:మార్చి 16తెలంగాణలో సంచలన పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంగా.. ప్రధాన పార్టీలన్ని ప్రచార పర్వాన్ని మొదలుపెట్టగా.. అత్యధికంగా ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తు న్నాయి. అయితే.. తెలంగా ణలో…

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి మాజీమంత్రి కన్నా ప్రచారంపై వైకాపా రాళ్ల దాడిని ఖండించిన ప్రత్తిపాటి వైకాపా అంటేనే రౌడీలు, గంజాయి బ్యాచ్ పార్టీ అని మరోసారి నిరూపితమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం…

Other Story

You cannot copy content of this page