తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీ

Trinethram News : Mar 27, 2024, తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీతెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఆరెంజ్…

చూస్తూ ఉంటేనే భయం వేసింది .. ఆమె ఎవరో కానీ ధైర్యంగానే హ్యాండిల్ చేసింది

ఫ్లాట్ లో తలుపులు తెరుచుకొని ఉండవద్దు. నిజాంపేట్ లో ఇంట్లోకి చోరపడ్డ గుర్తుతెలియని వ్యక్తి..అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తుకి లోని ప్లాట్ లోకి వెళ్ళిన అగంతకుడు..ఇంట్లోకి అగంతకుడు దూరి పోవడం తో ఆందోళనకురైన మహిళ ..ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి తనన చంపుతున్నారంటూ…

పెట్రోల్ బంకుల్లో ఈ మోసం జరుగుతోంది.. జాగ్రత్తగా కనిపెట్టండి

Trinethram News : పెట్రోల్ నేడు నిత్యావసరంగా మారిపోయింది. రోజూవారీ ఆహార పదార్థాల వలె పెట్రోల్ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంట్లో ఒక వాహనం ఉంటోంది. దీంతో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. అయితే…

తస్మాత్ జాగ్రత్త అమ్మఒడి, చేయూత డబ్బులు వేస్తామని కాల్‌ చేశారు కట్‌చేస్తే ఎకౌంట్ లో డబ్బులు మాయం

తస్మాత్ జాగ్రత్త.. అమ్మఒడి, చేయూత డబ్బులు వేస్తామని కాల్‌ చేశారు.. కట్‌చేస్తే..ఎకౌంట్ లో డబ్బులు మాయం…అలాంటి కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీసులు శివ శంకర్. చలువాది టెక్నాలజీ అప్డేట్ అయినట్టుగానే.. సైబర్ క్రిమినల్స్ కూడా అదే రేంజ్‌లో అప్డేట్…

Other Story

You cannot copy content of this page