Ramalaya Watch : అయోధ్య రామాలయ వాచ్

Ayodhya Ramalaya Watch Trinethram News : స్విట్జర్లాండ్‌కి చెందిన జాకబ్‌ అండ్‌ కో వాచ్‌ కంపెనీ…భారత్‌కి చెందిన ఎథోస్‌ కంపెనీలు కలిసి ”ఎపిక్‌ ఎక్స్‌ స్కెలిటెన్‌” సిరీస్‌లో భాగంగా దీన్ని రిలీజ్ చేశాయి… ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6…

Ayodhya Ram Mandir Roof Leakage : అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ : ప్రధాన పూజారి

Ayodhya Ram Mandir Roof Leakage : Chief Priest Trinetram news : అయోధ్య : అయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవక ముందే పైకప్పు లీకైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్కల…

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి

Firing in Ayodhya Ram Mandir.. Soldier killed Trinethram News : Jun 19, 2024, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున…

Ayodhya Ram Temple : అయోధ్య రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు

Terrorist threats to Ayodhya Ram Temple అయోధ్య రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు రామ మందిరాన్ని పేల్చివేస్తామన్న జైషే ఉగ్రవాద సంస్థ ఆడియో సందేశం విడుదలఅప్రమత్తమైన పోలీసులు… అయోధ్యలో భద్రత కట్టుదిట్టం 2001లోనూ అయోధ్యలో పేలుడుకు పాల్పడిన జైషే ఉగ్రవాద సంస్థ.…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు.. ఆ రోజున 50 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయోధ్య రామమందిరంలో రంగోత్సవం

Trinethram News : అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయెధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో…

అయోధ్య రామయ్యకు బహుమతిగా 1100 కిలోల డ్రమ్

Trinethram News : అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్‌ జన్‌ కల్యాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బుధవారం అందజేసింది. ఈ తబలాను…

విజయవాడ వెస్ట్.. జనసేనకు రూట్ క్లియర్?

టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.…

అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెలరోజులు గడిచింది

జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన…

You cannot copy content of this page