Avirbhava Sabha : మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ

జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు “జయకేతనం” పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద సభ భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన Trinethram News : పిఠాపురం : ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు…

Assembly : అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

Trinethram News : Mar 12, 2025, తెలంగాణ : : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి…

Governor Speech : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే

Trinethram News : హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగించారు. ఘనమైన సంస్కృతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం…

KTR : గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఫైర్

Trinethram News : Mar 12, 2025,తెలంగాణ : గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అబద్దాలు.. అర్థ సత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రం అవుతోందని,…

Budget : రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3.20లక్షల కోట్లు

నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు షురూ.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ…

Congress Meeting : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం

Trinethram News : మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీ కమిటీ హాలు -1లో జరగనున్న సమావేశం పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MLA Shirishadevi : అసెంబ్లీలో ఎమెల్యే శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలపై ప్రస్తావించడం ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రాలో భాగమే- ఆదివాసీ గిరిజన సంఘం

అల్లూరి జిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ మార్చి 12: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని చట్టసభలో మాట్లాడడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు,చట్టాలకు ద్రోహం చేయడమేనని ఆదివాసుల…

BRS : నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

Trinethram News : Telangana : తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ…

Rs. 20000 for Farmer : అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు ఇరవై వేలు

తేదీ : 10/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో నగదు…

KCR : ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న కేసీఆర్

Trinethram News : ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారు కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం…

Other Story

You cannot copy content of this page