తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్‌దేవ్

Trinethram News : పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ…

You cannot copy content of this page