CPI : ప్రజా సమస్యల స్పందన కై సిపిఐ రాజకీయ ప్రచార జాత

వందేళ్లుచరిత్ర గల పార్టీ సిపిఐ. కాకినాడ,మార్చి,25 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కౌన్సిల్ విస్తృతస్థాయి సమావేశం కాకినాడలో స్థానిక ఎస్ టి వి భవన్లో మంగళవారం ఉదయం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన…

No Liquor Shop : మద్యం దుకాణం వద్దు

చిన్నారుల నిరసన…పట్టించుకోని అధికారులు…కొనసాగుతున్న నిర్మాణం… త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట సప్తగిరి ధియేటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటు చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్లే కార్డులు చేతబూని ఇక్కడ మద్యం దుకాణం వద్దని…

Aqua Tanks : వ్యవసాయ అనుకూలంగా లేని భూముల్లో ఆక్వా చెర్వులు

గ్రామసభల్లో ఆమోదం.. త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట పట్టణ, రూరల్ పరిధిలో వ్యవసాయం కు అనుకూలం గా లేని భూముల్లో ఆక్వా చెర్వులు తవ్వెందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని మండపేట మత్స్య శాఖ అధికాారి వీళ్ళ రమణారావు పేర్కొన్నారు.మండపేట పరిధిలోని…

MLA Gorantla Butchaiah : రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ కామెంట్స్

Trinethram News : రాజమండ్రి నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్ లామాట్లాడాడు మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నాడు జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి జగన్…

CPM : నాడు సిపిఎం పోరాటమే నేడు ప్రభుత్వం స్పందన మంచినీటి సమస్య తీరనున్న గిరిజన గ్రామం

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాదల గ్రామపంచాయతీ దాబుగుడ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగా మంచినీటి సమస్య తీరనున్నది. సుమారు 50 కుటుంబాలు 350 పై జనాభా కలిగిన…

CPM Party : మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర ముగింపు ధర్నా లో సిపిఎం పార్టి నాయకులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : గ్రామాల అభివృధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి. త్రాగునీరు, డ్రైనేజ్,వీధి దీపాలు లేని గ్రామాలు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. *మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర…

Chiranjeevi Chittam Murali : కొరపర్తి గ్రామాన్ని సందర్శించించిన జనసేన పార్టీ యువ నాయకులు

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం అనంతగిరి మండలం త్రినేత్రం న్యూస్ మార్చి 26: అలుపెరగని జనసేన యువ నాయకులు ప్రజల కష్టాలే తమ కష్టాలుగా, అనుకోని. ప్రజల మధ్యకి. నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి…

Praja Parishad : బిక్కవోలు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

త్రినేత్రం న్యూస్ : అనపర్తి, బిక్కవోలు మండలo బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గోన్ని, అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చిoచి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే విధంగా కూటమి…

Mahaprabho : సీఎం మీకు దండాలు పెడతాం మా జీతభత్యాలు పెంచండి మహాప్రభో

ప్రైవేట్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ లు వద్దు ప్రభుత్వమే ముద్దు -వైద్యమిత్రాల శాంతియుత నిరసన… కాకినాడ, మార్చి,24: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మిత్రా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో సోమవారం ఉదయం డిఎంహెచ్వో కార్యాలయం వద్ద…

Lavu Srikrishna Devarayalu : నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారు

Trinethram News : Andhra Pradesh : మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మా వాళ్లకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అమరావతిలో అనేక…

Other Story

You cannot copy content of this page