Andhra News : ఐదేళ్లలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం

ఐదేళ్లలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం… ఏడాదిపాటు ఇబ్బందులుంటాయని ముందే ఊహించాం… దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం… వైసిపి హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు… అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి రెండుకళ్ళు… ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తాం ఎమ్మెల్యే గోరంట్ల……

జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహం

తేదీ : 26/01/2025.జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహంగుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పౌర సరపర శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రసారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు…

YCP : రాజ్యసభలో వైసీపీకి తగ్గుతోన్న బలం

రాజ్యసభలో వైసీపీకి తగ్గుతోన్న బలం Trinethram News : 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు. ఇటీవలే పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు. పదవులు వదులుకున్న ఆర్.కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్. ఇప్పుడు రాజీనామా బాటలో…

పూర్తి న్యాయం చేస్తా అందరికీ

తేదీ: 19/01/2025.పూర్తి న్యాయం చేస్తా అందరికీ. ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో వెలేరుపాడుమండలానికి చెందిన ఉమ్మడి కూటమి నాయకులు కలవడం…

Amit Shah : విజయవాడకు చేరుకున్న అమిత్ షా

విజయవాడకు చేరుకున్న అమిత్ షా Trinethram News : Andhra Pradesh : కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఉండవల్లిలోని…

Stop the NDA : నిలదీద్దాం ఎన్డీయే ప్రభుత్వాన్ని

తేదీ: 12/01/2025.నిలదీద్దాం ఎన్డీయే ప్రభుత్వాన్ని. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఐదు నెలలు కావస్తున్నా , ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాటిని తక్షణమే అమలు…

ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు

ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీతకార్మిక కులాలకు కేటాయించిన 10 శాతం మద్యందుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం రెండు,…

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( చింతపల్లిమండలం ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థుల ఉన్నతి కోసం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం.( లంబసింగి గర్ల్స్…

Other Story

You cannot copy content of this page