ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల…

వేములవాడ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీస్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 10వేములవాడ రాజన్న ఆలయం లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తో పాటు సులబ్ కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీసు…

You cannot copy content of this page