నిన్న 16 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,483 మంది

తిరుమల : స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19.276 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.0 కోట్లు . టికెట్ లేని సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు.. టికెట్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం..…

You cannot copy content of this page