Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్

Manish Sisodia granted bail in Delhi liquor scam case Trinethram News : Delhi : సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. దేశం విడిచి వెళ్లకూడదని సిసోడియాకు సుప్రీంకోర్టు ఆదేశం.. గత ఏడాది ఫిబ్రవరి…

NEET Exam Scam : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ ఎగ్జామ్ స్కామ్

The NEET exam scam that is creating sensation all over the country నీట్ ఎగ్జామ్ జరగడానికి ముందే పేపర్ లీక్.. ? నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. దీనిలో…

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిరూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకిఈసీ…

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యాపారవేత్తలు సుబోధ్ సచర్, అశోక్ యదుకకు చెందిన రెండు ఫ్లాట్లు సహా బుర్రాబజార్కు చెందిన…

You cannot copy content of this page