గోదావరిఖనిలోని 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలోని కల్వర్టు శిదిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రమాదకరంగా మారింది

గోదావరిఖనిలోని 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలోని కల్వర్టు శిదిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రమాదకరంగా మారింది. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకముందే నూతన కల్వర్టు నిర్మించాలి, కల్వర్టును సందర్శించి, ఇన్చార్జి కమిషనర్ అరుణ దృష్టికి తీసుకెళ్లిన మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం…

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ. 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు. కలిసి సాగుదాం..విజయాన్ని లిఖిద్దాం పది లక్షల మందితో భారీ బహిరంగ చరిత్ర సభ

కుప్పం మండలం బంగనత్తం గ్రామం సమీపంలోని చెరువులో పడి యువకుడు మృతి

కుప్పం మండలం బంగనత్తం గ్రామం సమీపంలోని చెరువులో పడి యువకుడు మృతి..అగ్నిమాపక సిబ్బంది సాయంతో చెరువులో పడిన యువకుడ్ని వెలికి తీశారు..

Other Story

You cannot copy content of this page