CITU : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు సమరం

CITU campaign to solve the problems of Singareni workers అర్జీ1, బ్రాంచి లో గోడ పోస్టర్ ఆవిష్కరణ కరపత్రాలు పంపిణీ కార్మికుల సంతకాల సేకరణ అర్జీ1,బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, రామగుండం త్రినేత్రం న్యూస్…

ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది : Pawan Kalyan

Trinethram News : కూటమి కార్యకర్తలు జాగ్రత్త ఉండాల్సిన సమయమిది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చొద్దు.. కూటమి కార్యకర్తలందరం కలిసి పనిచేద్దాం. వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని తరుముదాం. #TDPJSPBJPWinning

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

Trinethram News : పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు…

You cannot copy content of this page