‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

విజయవాడ: అధికార పార్టీ వైకాపా ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు..…

ఫిబ్రవరి 4 వరకూ రా కదలిరా సభలకు బ్రేక్

అభ్యర్దుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు…. ఫిబ్రవరి 4 కంటే ముందు లేదా మొదటివారంలో సీట్లపై ప్రకటన చేసేలా చంద్రబాబు కసరత్తు….

వచ్చే నెల 4 వరకూ రా కదలిరా సభలకు విరామం

Trinethram News : TDP: టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా… వచ్చే నెల 4 వరకూ రా.. కదలిరా సభలకు విరామం ప్రకటించారు.. హైదరాబాద్ నివాసంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై కసరత్తు…

ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన ప్లాన్

ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన ప్లాన్ మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయం రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచన మేనిఫెస్టో ప్రకటన ముందు లేదా తర్వాత సభలకు కసరత్తు

You cannot copy content of this page