నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్కమిటీ సమావేశం
నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్కమిటీ సమావేశం Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్బాబు రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం సంక్రాంతికి ముందే…