YCP : పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

YCP Lunch Motion Petition in High Court on Postal Ballot Rules Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : పోస్టల్ బ్యాలెట్పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ సీఈవో ఎంకే మీనా ఇచ్చిన మెమోపై…

Nagababu : వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు: నాగబాబు

Don’t respond to YCP’s provocative actions: Nagababu ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.‘వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం…

YCP leader YV Subbareddy : ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ

Another scandal in AP.. YCP wants to go to court on that issue Trinethram News : పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా…

ఎన్నికల కమీషన్ ని తప్పుబడుతున్న వైసీపీ

YCP is blaming the Election Commission Trinethram News : మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారంటున్న ఈసీ కేవలం పాల్వాయి ఘటన వీడియోను మాత్రమే ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నిస్తోంది. ఎన్నికల కమిషన్ కంట్రోల్‌లో ఉండాల్సిన వీడియో ముందు…

ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై స్పందించిన ఈసీ మీనా

Trinethram News : గొడవకు కారణమైనవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.. _ సీఈవో ముఖేష్ కుమార్ మీనా

వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పై కేసు నమోదు

Trinethram News : ఐపిసి 188, 143, 427 సెక్షన్ల క్రిoద చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదు. నిన్న వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను కేసు నమోదు చేసిన పోలీసులు. కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు.…

వైసీపీ మళ్లీ గెలవదన్న ప్రశాంత్ కిశోర్ పై బొత్స ఫైర్

ప్యాకేజ్ తీసుకుని ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారన్న బొత్స లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా ఫ్రంట్ పేజ్ లో వేస్తోందని మండిపాటు.

నెల్లురు జిల్లాలో ప్రలోభాల పర్వం.. టీడీపీపై వైసీపీ సంచలన ఆరోపణలు

ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ…

వైసీపీ ప్రచారానికి దూరంగా అలీ

వాళ్లిద్దరు సిల్వర్‌స్క్రీన్‌పై హాస్యం పండించడంలో వారికి వారే సాటి. వారిద్దరికి ఎవరు రారు పోటీ. వెండితెర మాదిరే రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. అక్కడ కమెడియన్లు అయితే ఇక్కడ ఏకంగా హీరోలు అవుతుదామని అనుకున్నారు. కాని రాజకీయాల్లో రాణించడం అంత వీజి కాదు అన్నట్లుగా…

వైసీపీ సర్కార్ ముస్లింలను రెచ్చగొడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Trinethram News : Kiran Kumar Reddy : బీజేపీకి చెందిన రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయమని వైసీపీ ముస్లింలను ప్రోత్సహిస్తోందన్నారు. బుధవారం మదనపల్లెలో భాజపా, తెలుగుదేశం, జనసేన నాయకులతో…

Other Story

You cannot copy content of this page