కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం

Trinethram News : యూపీ: ఘాజీపూర్‌లో విషాదం.. కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం….పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి -మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

You cannot copy content of this page