విద్యార్థులు చిన్నతనం నుండే పోస్టల్ స్టాంప్ లపై అవగాహనా కలిగి ఉండాలి

విద్యార్థులు చిన్నతనం నుండే పోస్టల్ స్టాంప్ లపై అవగాహనా కలిగి ఉండాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్మంగళవారము వికారాబాద్ మునిసిపల్ లోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో పోస్టల్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజులపాటు జరిగే ప్రత్యేక…

ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేసిన ఏడో తరగతి విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేసిన ఏడో తరగతి విద్యార్థులు Trinethram News : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది. ఏడో తరగతి విద్యార్థులు పాఠశాలలో…

లుంగపర్తి ( జి.టి.డబ్ల్.ఎ). స్కూల్ బాలురు పాఠశాల విద్యార్థులు మరియూ ఉపాధ్యాయుల..పిక్నిక్ సందడి

లుంగపర్తి ( జి.టి.డబ్ల్.ఎ). స్కూల్ బాలురు పాఠశాల విద్యార్థులు మరియూ ఉపాధ్యాయుల..పిక్నిక్ సందడి… అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి: జనవరి 01:త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము లుంగపర్తి పంచాయతి లుంగపార్తి పాఠశాల ఉపాధ్యాయులు మరియు…

క్రమశిక్షణకు మారుపేరు కరాటే విద్యార్థులు: జిఎం లలిత్ కుమార్

క్రమశిక్షణకు మారుపేరు కరాటే విద్యార్థులు: జిఎం లలిత్ కుమార్ జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఖని విద్యార్థుల హావా…! కరాటే శిక్షణ.. ఉన్నత స్థానానికి నాంది: జిఎం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024_25 కుంగ్…

యోగా పోటీల్లో సత్తాచాటిన శ్రీ చైతన్య విద్యార్థులు

యోగా పోటీల్లో సత్తాచాటిన శ్రీ చైతన్య విద్యార్థులు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బెల్లంపల్లి పట్టణమునందు తేదీ 29-12-2024 ఆదివారము నాడు ఇండియన్ యోగ స్కూల్, జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన పోటీలలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం నందుగల…

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు Trinethram News : ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు. గత ప్రభుత్వ హయంలో మన…

విద్యార్థులు శాస్త్రీయదృక్పథాన్ని అలవరచుకోవాలి

విద్యార్థులు శాస్త్రీయదృక్పథాన్ని అలవరచుకోవాలి Trinethram News : బోడుప్పల్ మున్సిపాలిటీ పరిదిలోని చెంగిచర్ల మండల పరిషత్ ఉన్నత పాఠశాలలోతేది17.12.2024 మంగళ వారం రోజున ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన సమావేశంలో జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ,ప్రేరణ బాలల…

Gurukulam Students : ఇంటి బాట పట్టిన గురుకులం విద్యార్థులు

ఇంటి బాట పట్టిన గురుకులం విద్యార్థులు Trinethram News : అల్లూరి జిల్లా పెదబయలు మండలం.గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు 17 రోజులుగా తమ డిమాండ్ల నెరవేర్చాలని శాంతియుత నిరసన చేస్తున్నారు. పాఠశాలలకు సైతం వెళ్లకుండా…

కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయు లేదా అంటున్నా ఏబీవీపీ విద్యార్థులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయు లేదా అంటున్నా ఏబీవీపీ విద్యార్థులువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ర్యాలీ…

Narayanpet Incident : విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన.. హెడ్ మాస్టర్ సస్పెండ్

విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన.. హెడ్ మాస్టర్ సస్పెండ్..!!Trinethram News : Narayanpet : నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత గురైన ఘటన సంచలనంగా మారింది. సమారు 15…

Other Story

You cannot copy content of this page