Gurukula School : నేటి నుండి గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ

నేటి నుండి గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 14తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కల్తీ ఆహారం తినడం వలన 42 విద్యార్థులు చనిపోవడమే గాక చాలామంది ఆసుప…

Collector Koya Harsha : విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *అలరించిన సైన్స్ ఫెయిర్ *రామగుండం, ఎన్టిపిసి లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామగుండం, డిసెంబర్-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు నాణ్యమైన…

New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం?

ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం? Trinethram News : అమరావతి ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్…

Christmas Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వరుసగా మూడు రోజులు సెలవులు…

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని స్థానిక చైతన్య పాఠశాల కి సంబంధించిన విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ జరిగింది. రామగుండం పోలీసు కమిషనర్ ఎం.శ్రీనివాసులు విద్యార్థులకు నాసా కార్యక్రమానికి సంబంధించిన…

Sri Chaitanya School : శ్రీచైతన్య విద్యార్థులకు రక్తపు వాంతులు

శ్రీచైతన్య విద్యార్థులకు రక్తపు వాంతులు Trinethram News : ఖుత్బుల్లాపూర్ మండల పరిధిలోని చింతల్ శ్రీచైతన్య పాఠశాలలో 15 మంది విద్యార్థులకు రక్తపు వాంతులు.. కింద పడిన యాసిడ్ పీల్చడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.. యాసిడ్‌ను శుభ్రం చేయడంలో సిబ్బంది…

Nara Lokesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన…

CV Raman : సివి రామన్ : విద్యార్థులకు స్ఫూర్తిదాయకం

సర్ సివి రామన్ : విద్యార్థులకు స్ఫూర్తిదాయకం మిర్యాలగూడ,పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని నేతాజీ హైస్కూల్లో ఈరోజు ప్రముఖ సైంటిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి…

gurukula students ill : 25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత Trinethram News : నెల్లూరు – చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థలందరూ భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి…

Collector Koya Harsha : విజ్ఞాన సందర్శనలతో విద్యార్థులకు మేలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

విజ్ఞాన సందర్శనలతో విద్యార్థులకు మేలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *భవిష్యత్తులో మరిన్ని విజ్ఞాన సందర్శనల నిర్వహణకు ప్రణాళిక *విజ్ఞాన సందర్శనకు వెళ్లి వచ్చిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్ -16:- త్రినేత్రం…

Other Story

You cannot copy content of this page