కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు…

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Trinethram News : హైదరాబాద్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ.. సర్పంచ్‌ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.. సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి.. మాజీ సర్పంచులు, ఇతర…

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే?

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..? అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు.. ఓటర్ల జాబితా మరియు EPICలకు…

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

Mavoist: బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ వరంగల్ : ఏటూరునాగారం బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు.. భీమకోరేగాం స్ఫూర్తి…

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దు..సీపీఐ నేత రామ‌కృష్ణ మోదీకి లేఖ!

CPI Ramakrishna : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దు..సీపీఐ నేత రామ‌కృష్ణ మోదీకి లేఖ! అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల మానికంగా నిలిచిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని (స్టీల్ ప్లాంట్ ) ను ప్రైవేటీక‌ర‌ణ చేప‌ట్ట వ‌ద్ద‌ని కోరారు సీపీఐ…

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ హైదరాబాద్:డిసెంబర్16మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బా ధ్యత తమది కాదని ఎల్‌ అండ్‌,టీ, ప్రాజెక్ట్ ఈఎన్సీ కి, సంచలన లేఖ రాసింది. రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో…

రేవంత్ రెడ్డి సర్కార్ కు మావోయిస్టు లేఖ?

Trinethram News : హైద‌రాబాద్:డిసెంబర్ 11కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగు తోంది. ఇలాంటి క్రమంలో మావో యిస్ట్ పార్టీ అధికార ప్రతి…

తుపాను బాధితులను ఆదుకోండి: మోదీకి చంద్రబాబు లేఖ

Trinethram News : అమరావతి: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి (Narendra Modi) తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు.…

Other Story

You cannot copy content of this page