రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల Trinethram News : అమరావతి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు, పింఛన్ల కోసం 2024-25లో నాలుగో విడత కింద ప్రభుత్వం రూ.255 కోట్లు వేర్వేరుగా విడుదల చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి…

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. రైతు భరోసాకు మళ్లీ ఆన్లైన్ అప్లికేషన్లు

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. రైతు భరోసాకు మళ్లీ ఆన్లైన్ అప్లికేషన్లు..!! తెలంగాణ రైతులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కిటుకు పెట్టింది. రైతు…

రైతులకు , సన్మానం

రైతులకు , సన్మానం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ టౌన్ లోని వ్యవసాయ మార్కెట్లో రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి ధార్మిక సెల్ ఇంచార్జ్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి,వికారాబాద్…

రైతులకు , సన్మానం

రైతులకు , సన్మానం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ టౌన్ లోని వ్యవసాయ మార్కెట్లో రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి ధార్మిక సెల్ ఇంచార్జ్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి,వికారాబాద్…

లగచెర్ల రైతులకు అండగా ఉంటాం

లగచెర్ల రైతులకు అండగా ఉంటాం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తో కలిసి లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులని పరామర్శించిన వికారాబాద్ జిల్లా BRSపార్టీ,అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్ .అసెంబ్లీసమావేశాల్లో…

Collector Koya Harsha : 1503 రైతులకు బోనస్ కింద 5 కోట్ల 91 లక్షల పైగా బోనస్ చెల్లింపు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

1503 రైతులకు బోనస్ కింద 5 కోట్ల 91 లక్షల పైగా బోనస్ చెల్లింపు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *ప్రతి క్వింటాల్ సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ *సన్న రకం ధాన్యం కొనుగోళ్ల పై ప్రకటన విడుదల…

కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల గ్రామ రైతులకు అండగా ఉంటాను అడ్వకేట్ రాజశేఖర్

కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల గ్రామ రైతులకు అండగా ఉంటాను అడ్వకేట్ రాజశేఖర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన పడు పోలీసులు ఎక్కడున్నారని అడ్వకే మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవుటి రాజశేఖర్…

కొత్తపాలెం గ్రామంలో కాపీ రైతులకు గిట్టుబాటు ధర కోసం అవగాహన కల్పించిన – హెచ్ ఓ అరుణ, గుండ్ల రఘువంశి

కొత్తపాలెం గ్రామంలో కాపీ రైతులకు గిట్టుబాటు ధర కోసం అవగాహన కల్పించిన – హెచ్ ఓ అరుణ, గుండ్ల రఘువంశి. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జీకెవీధి మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా,జీకేవీధి మండలం, వంచుల పంచాయితీ,…

రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ

సకాలంలో ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ *రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ *ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూముల సర్వే అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్…

Good News for Farmers : తెలంగాణ రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఇవాళ లేదా రేపటి నుంచే అకౌంట్లో డబ్బులు జమ..!! Trinethram News : తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ లేదా రేపటి నుంచి… తెలంగాణ రైతుల్లో డబ్బులు వేసేందుకు రెడీ…

Other Story

You cannot copy content of this page