MLA Paritala Sunita : రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.లక్ష విరాళం

రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.లక్ష విరాళం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో ప్రకటించిన మేరకు విరాళం విద్యార్థుల అవసరాలకోసం వినియోగించాలని ఎమ్మెల్యే సునీత సూచన రాప్తాడు మండలం త్రినేత్రం ప్రతినిధి రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…

శామ్‌సంగ్‌ ఇండియా ఆదాయం రూ.లక్ష కోట్లు

శామ్‌సంగ్‌ ఇండియా ఆదాయం రూ.లక్ష కోట్లు Trinethram News : Nov 08, 2024, శామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,188.7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆర్జించిన రూ.3,450.1 కోట్ల లాభంతో పోలిస్తే ఇది…

SBI : రూ.లక్ష కోట్ల మైలురాయి మా టార్గెట్: SBI చైర్మన్

Rs.1 lakh crore milestone is our target: SBI Chairman Trinethram News : దేశంలో రూ.లక్ష కోట్ల నికర లాభాన్ని సాధించిన తొలిబ్యాంకుగా ఉండటమే తమ లక్ష్యమని SBI ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. వచ్చే 3-5 ఏళ్లలో…

Loan Waiver : రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు

Complaints that no loan waiver of Rs రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయుల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవోలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరిగిందో…

ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు

Trinethram News : ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని…

Other Story

You cannot copy content of this page