దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు….

దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు…. న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపనకు, దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు పౌరులంతా ప్రతిజ్ఞచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, ఆకాంక్షల సాధన…

మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత. 1.భారతీయ న్యాయ సంహిత 2.భారతీయ నాగరిక సురక్ష సంహిత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.

మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత. 1.భారతీయ న్యాయ సంహిత 2.భారతీయ నాగరిక సురక్ష సంహిత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.

నేర బిల్లుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం..కొత్త బిల్లుల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త

President Murmu : నేర బిల్లుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం..కొత్త బిల్లుల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త! న్యూఢిల్లీ – దేశంలో కీల‌క‌మైన బిల్లుల‌కు మోక్షం ల‌భించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.…

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన హకీమ్ పేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అధికారులు

శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారికి హకీం పేట విమానాశ్రయంలో గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

రాష్ట్రపతి పర్యటనలో అపశృతి

రాష్ట్రపతి పర్యటనలో అపశృతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశృతి: హెలికాప్టర్ గాలికి ఎగిరిపడిన ఏసీపీ, పోలీసులు. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చేనేత కళాకారులు దేశ వారసత్వాన్ని కాపాడాలని, వారసత్వాన్ని…

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి. భువనగిరి డిసెంబర్20: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అంది స్తుందన్నారు.…

మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్:-భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి..ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఫేమస్…

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము Droupadi Murmu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు. అక్కడి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌ను సందర్శించనున్నారు.. దీనితోపాటు..…

Other Story

You cannot copy content of this page