పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది: లోకేశ్‌

Trinethram News : అమరావతి: రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు..…

త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలు

త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలు 55 మంది రాజ్య సభ ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగుస్తుంది. వీరిలో అత్యదికంగా బీజేపీ పార్టీ నుంచి 27 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 10…

Other Story

You cannot copy content of this page