పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే

Trinethram News : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది. పోలింగ్‌ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా, 11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ…

You cannot copy content of this page