JEE : రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు

రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు … Trinethram News : Andhra Pradesh : ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలకు రంగం సిద్దమవుతోంది. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు…

ఏపీలో బోగస్ పింఛన్ల ఏరివేత.. మార్గదర్శకాలు విడుదల

ఏపీలో బోగస్ పింఛన్ల ఏరివేత.. మార్గదర్శకాలు విడుదల Trinethram News : Andhra Pradesh : ఏపీలో బోగస్ పింఛన్లపై కూటమి ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. తప్పుడు సదరమ్ ధ్రువపత్రాలతో చాలామంది పింఛన్లు పొందుతున్నారు. దీంతో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను…

Pension : పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు

Guidelines for Eligibility of Pension Ineligible Trinethram News : Sep 23, 2024, కొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పింఛన్ల తనిఖీకి అధికారులు ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. రవాణా శాఖ,…

Loan Waiver : రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

Guidelines released in 4 days on loan waiver: CM Jun 28, 2024, తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. ‘పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.…

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

Trinethram News : AP : ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని…

పెన్షన్ల చుట్టు తిరుగుతోన్న ఏపీ పాలిటిక్స్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు సిద్దం

Trinethram News : ఏపీ పాలిటిక్స్‌ సమ్మర్‌ హీట్‌ని మించి వేడెక్కిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్‌ వేయడంతో రాజకీయ…

Other Story

You cannot copy content of this page