గోదావరిఖనిలోని 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలోని కల్వర్టు శిదిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రమాదకరంగా మారింది

గోదావరిఖనిలోని 33వ డివిజన్లోని 5వ ఇంక్లైన్ సమీపంలోని కల్వర్టు శిదిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రమాదకరంగా మారింది. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకముందే నూతన కల్వర్టు నిర్మించాలి, కల్వర్టును సందర్శించి, ఇన్చార్జి కమిషనర్ అరుణ దృష్టికి తీసుకెళ్లిన మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం…

కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది

Trinethram News : Mar 28, 2024, కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది.. (Trending)కొత్తగూడెం జిల్లాలో కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి బెందాడి భవానీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో గొరిల్లా దుస్తులు…

ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్ AP: సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్ గా…

Other Story

You cannot copy content of this page