నేడు కేబినెట్‌ భేటీ

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను…

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…

ఢిల్లీకి వెళ్తున్న జగన్ ..అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ !

పూర్తి స్థాయిలో జగన్ రాజకీయ పర్యటన రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చించనున్న జగన్ బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధం

ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్… అసెంబ్లీ సమావేశాలు, జగనన్న…

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ హైదరాబాద్ :జనవరి27ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల…

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ Trinethram News : రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్…

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో…

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ లండన్ :జనవరి 21:లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు,…

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ అయ్యారు. ఏపీలో…

Other Story

You cannot copy content of this page