ఈ రోజు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన దస్తగిరి

Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్…

విజయవాడ గురునాణక్ కాలనీలో జై భీమ్ ఆర్మీ విస్తృత స్థాయి సమావేశం

Trinethram News : విజయవాడ సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేశినేని చిన్ని కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న దళిత సంఘాలు,దళిత నేతలుటిడిపి నాయకులు నాగుల్ మీరా,ఫతావుల్లా

జై భీమ్ – జై జై బాబా సాహెబ్ అంబేడ్కర్

Trinethram News : ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి దళితులపై ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు రాజమహేంద్రవరం లోని వేమగిరి లో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత…

Other Story

You cannot copy content of this page