కొమ్రం భీం జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

Trinethram News : కుమ్రంభీం జిల్లా :మార్చి 15అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్కపేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్‌ వెంకటేశ్‌ దౌత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ,…

అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ

Trinethram News : రాజోలు, మార్చి 11 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత బాబాసాహెబ్…

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

Other Story

You cannot copy content of this page