ద‌ర‌ఖాస్తుల‌కు ఫీజు లేదు..తెలంగాణ ప్ర‌భుత్వం వెల్ల‌డి

Abhaya Hastam Form : ద‌ర‌ఖాస్తుల‌కు ఫీజు లేదు..తెలంగాణ ప్ర‌భుత్వం వెల్ల‌డి Abhaya Hastam : హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్(Congress) ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్ర‌జా పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టింది.…

తెలుగుదేశం ప్రభుత్వం లోనే మహిళల ఆర్థికాభివృద్ధి

తెలుగుదేశం ప్రభుత్వం లోనే మహిళల ఆర్థికాభివృద్ధి వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి…

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి. గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలి. మాట ఇచ్చి మడమ తిప్పని సీయం జగన్ మాట నిలబెట్టుకోవాలి. అంగన్వాడీల అమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్…

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో గురువారంబాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ…

రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ

రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తులు దారులు తప్పక తీసుకువెళ్లాల్సినవి.. ఆధార్ కార్డు జిరాక్స్‌, రేషన్ కార్డు జిరాక్స్‌ తప్పనిసరి ఫ్రీ సిలిండర్ కోసం గ్యాస్‌ బుక్‌ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌ కోసం మీటర్ కనెక్షన్‌ నంబర్‌/కరెంటు…

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కరోనా భాదితుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. కరోనా కట్టడి…

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు 28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు నిధులు సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి…

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం గత 15 రోజులుగా అంగన్వాడి వర్కర్స్ విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి చర్చలకు వెళ్ళినా ఆ చర్చలు విఫలం అవ్వటంతో సమ్మెను కొనసాగించారు. ఈ రోజు సాయంత్రం…

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి…

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక డిజిటల్ లెర్నింగ్ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక డిజిటల్ లెర్నింగ్ ప్రారంభం ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న రెండు మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ పనిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 8700 పాఠశాలలకు…

Other Story

You cannot copy content of this page