రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…

అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

AP Govt: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం Trinethram News : అమరావతి.. ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు.. ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల…

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ కు చర్చలకు పిలిచిన ప్రభుత్వం గత 15 రోజులుగా అంగన్వాడి వర్కర్స్ విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకసారి చర్చలకు వెళ్ళినా ఆ చర్చలు విఫలం అవ్వటంతో సమ్మెను కొనసాగించారు. ఈ రోజు సాయంత్రం…

Other Story

You cannot copy content of this page