2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీకే మా పూర్తి మద్దతు – మాల మహానాడు సంఘాల నాయకులు

చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంఘాల నాయకులు.. 2014, 2019 రెండు ఎన్నికల్లో జగన్ రెడ్డికి సుంపూర్ణ మద్దుతు ఇచ్చాము. ఈసారి 2024కి టీడీపీకి మా సపోర్ట్ అంటున్న మాల మహానాడు సంఘాల నాయకులు.

Other Story

You cannot copy content of this page