Shiva Diksha : నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం

నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం Trinethram News : ఏపీలోని శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది.15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో…

Flights : నేటి నుంచి ముంబైకి 2 విమాన సర్వీసులు

నేటి నుంచి ముంబైకి 2 విమాన సర్వీసులు Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాజమండ్రి, తిరుపతి నుంచి ముంబైకి కొత్తగా రెండు ఇండిగో విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ సా.4.50కి ముంబై లో…

Maoist Week : నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు

నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు Trinethram News : ములుగు : Dec 02, 2024, సోమవారం నుండి మావోయిస్టు పిఎల్ జిఏ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం…

మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం

మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం Trinethram News : మణిపూర్‌ : Nov 29, 2024, మణిపూర్‌లో పాఠశాలలు, కాలేజీలు శుక్రవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్…

Parliament : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు Trinethram News : Nov 25, 2024, నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు…

E-crop Registration : ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు

ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు Trinethram News : ఏపీలో రబీ సీజన్ కు సంబంధించి సాగుచేసిన ప్రతి పైరునూ నమోదు చేసే ఈ పంట కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానుంది. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ఠ నిడివి 50…

Heavy Rains : నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. Trinethram News : అమరావతి బంగాళఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవార్తనం(Surface) కాస్త.. అల్పపీడనం(low pressure)గా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు…

నేటి నుంచి 4 రోజులు వర్షాలు

నేటి నుంచి 4 రోజులు వర్షాలు..!! నాలుగు రాష్ర్టాలపై అల్పపీడన ప్రభావంTrinethram News : నవంబర్‌ 7: నైరుతి బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక…

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం Trinethram News : నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం కానున్న తరుణంలో రాజమండ్రిలో…

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు…

Other Story

You cannot copy content of this page